Home / ఆటోమొబైల్
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 7 ఏ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. మే 11 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది.
కొన్ని రోజుల్లో ఐఫోన్ 15 విడుదల చేయనుంది యాపిల్ కంపెనీ. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 పై భారీగా ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు.
కాగా, అంతకు ముందు రిలయన్స్ జియో మార్చి నెల లో రూ. 198 కే బ్యాకప్ ప్లాన్ను వినియోగదారుల కోసం ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద యూజర్లు
మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్టెల్ తన నెట్వర్క్ను వేగంగా విస్తరింప చేస్తోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు భారీ షాక్ తగిలింది. పాస్ వర్డ్ షేరింగ్ పై నెట్ ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం అసలుకే మోసం తెచ్చింది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ టాబ్లెట్ విభాగంలో అడుగు పెట్టింది. వన్ ప్లస్ తన తొలి ఫ్లాగ్షిప్ టాబ్లెట్ను మార్కెట్ లో విడుదల చేసింది.
తమ కస్టమర్ల కోసం ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను పరిచయం చేసింది.
యాపిల్ తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు,
Asus laptop: తైవాన్కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆసుస్ జెన్బుక్ సిరీస్ ల్యాప్టాప్స్ లో మరో రెండు మోడళ్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. జెన్బుక్ ఎస్ సిరీస్లో భాగంగా తాజాగా Asus Zenbook S 13 OLED ని తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఓఎల్ఈడీ ల్యాప్టాప్ అని ఆసుస్ వెల్లడించింది. ఈ ల్యాప్ టాప్ కేవలం 1 సెం.మీ మందం మాత్రమే కలిగి ఉందని సంస్థ పేర్కొంది. అదే విధంగా […]
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.