Home /Author M Rama Swamy
KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ భూముల్లో చెట్లను ప్రభుత్వం తొలగిస్తుండగా, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి వెంటనే అక్కడ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతపై పలు ప్రశ్నలు సంధించి వివరణ ఇవ్వాలని సర్కారుకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అప్రమత్తమై మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కంచ గచ్చిబౌలి భూములపై […]
Pamban Bridge : భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద భాగాన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీనిని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని […]
Growth rate : దేశంలో వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లోకి వచ్చింది. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఆదివారం సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 2.02 శాతం పెరిగి 8.21గా నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02 శాతంగా ఉంది. […]
Union Minister Bandi Sanjay’s sensational comments AIMIM : శాసన మండలి ఎన్నికల్లో దేశద్రోహ ఎంఐఎం పార్టీకి, దేశభక్తి పార్టీ బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీ ఎంఐఎంకు ఓటు వేస్తారా? లేక దేశభక్తి , సనాతన ధర్మం గురించి ఆలోచించే బీజేపీ […]
BRS Chief KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లిలోని ఫౌమ్హౌస్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు […]
AP CM Chandrababu: జగ్జీవన్రామ్ స్ఫూర్తితో కూటమి సర్కారు పనిచేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం పర్యటించారు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి నూతన ఆలోచనలు.. ఏపీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను […]
Maoists surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు కలిపి మొత్తం 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద రూ.25వేలు అందజేశారు. తెలంగాణ సర్కారు కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోలు లొంగిపోయినట్లు ఐజీ […]
PM Modi SriLanka Visit : మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వద్ద ప్రస్తావించారు. తమిళ జాలర్లను తక్షణమే విడుదల చేసి, వారి పడవలను విడిచిపెట్టాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ అంశం పెండింగ్లో ఉంది. సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. […]
Union Minister Bandi Sanjay : కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకి లేఖ రాశారు. రెండేళ్లుగా వాయిదా పడిన విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు. 2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పద్మనగర్లో పదెకరాలు స్థలాన్ని […]
Telangana CS Shantakumari : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి మారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తన సర్వీసుకు వీఆర్ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. శాంతకుమారి వీఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును నియమించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ వీఆర్ఎస్ తీసుకోకున్నా నిజానికి శాంతికుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. అంతకంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్ […]