బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ దిశా పటానీ

అందం అభినయంతో నిత్యం ట్రెండింగ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ

ఎం.ఎస్ ధోనీ సినిమాలో కనిపించి మెప్పించింది ఈ భామ

అలాగే హిందీలో అయితే భాగీ2, భాగీ3, రాధే వంటి సినిమాలు చేసింది కానీ తెలుగు ఒక్క సినిమా లో మాత్రమే కనిపించింది

ఎప్పటికప్పుడు తన అందచందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది

ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమాలో ప్రభాస్ సరసన రెండో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం