Home / Union Minister Ashwini Vaishnav
Kishan Reddy Meets Minister Ashwini Vaishnaw: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ పనులు, పురోగతిపై చర్చలు జరిపారు. రైల్వే పనులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. త్వరలోనే తెలంగాణ అంతటా మెమూ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ మెమూ రైళ్లను నడిపించనున్నామని వివరించారు. అలాగే వచ్చే ఏడాది 2026 మే […]
Good news for Farmers Union Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతన్నలకు సర్కారు వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50 శాతం పెంచింది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 11 ఏళ్లలో ఖరీప్ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందని చెప్పారు. 2025-26కి […]