Home / Telangana
BJP Leader Arvind with his New Bride: హైదరాబాద్లో బీజేపీ నేత చేసిన నిర్వాహం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్వాన్ నియోజకవర్గ గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురాజాల అరవింద్ కుమార్.. ఓ నవ వధువుతో పరారయ్యాడు. కాగా, ఆయనకు ఇప్పటికే వివాహం కావడంతో పాటు పాప కూడా ఉంది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అరవింద్ కుమార్(46)కు లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో ఉంటున్న ఓ యువతి గత కొంతకాలంగా పరిచయం […]
MandaKrishna Madiga : రాష్ట్రంలో నేటి నుంచి వివిధ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది. తాజాగా ఇవాళ గ్రూప్-1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేసింది. రేపు గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకు కార్డులను విడుదల చేయనున్నది. ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకూ అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఇవాళ జరిగిన రిలే నిరాహార దీక్షలకు […]
Sri Chaithanya Institution : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, చెన్నైలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలో అడ్మిషన్ చేస్తూ ఉంటారు. కొంతకాలంగా కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. […]
Jagga Reddy : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీలో చురుగ్గా ఉంటూనే నటనా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ‘జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమా నిర్మాణం కాబోతున్నది. ఆయన నిజజీవిత పాత్రనే సినిమాల్లో జగ్గారెడ్డి పోషించనున్నారు. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, […]
CM Revanth Reddy : టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ సన్నద్ధం అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్లో మట్లాడారు. నగరంలో ఉన్న టీడీఆర్ షేర్లను కొంతమంది రేవంత్రెడ్డి అనుచరులు కొంటున్నారని ఆరోపించారు. త్వరలోనే ఎఫ్ఎస్ఐ అమలు చేసి టీడీఆర్ను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అసెంబ్లీ జరుగుతుండగానే ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని భావిస్తున్నానని […]
TGPSC Group 1 Results Released: గ్రూప్ అభ్యర్థులకు అదిరిపోయే వార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులకు గానూ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగానే మెయిన్స్ ఎగ్జామ్స్కు సంబంధించిన అభ్యర్థుల ప్రిలిమినరీ మార్కుల వివరాలను వెల్లడించింది. తాజాగా, టీజీపీఎస్సీ ప్రకటించిన ప్రీలిమినరీ లిస్ట్లో వచ్చిన మార్కులపై ఏమైనా సందేహాలుంటే.. వచ్చే 15 రోజుల్లో ఒక్కో పేపర్కు రీ కౌంటింగ్ కోసం ఆన్లైన్లో […]
MLC Nomination : తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడటంతో ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నామిషనేషన్ల గడువు ముగియనున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, సీపీఐ ఒకరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని బరిలోకి దింపారు. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ […]
Nalgonda Court Sentences life to Pranay Murder Accused in Pranay Murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ హత్య కేసులో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో పాటు మిగతా నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జిల్లా రెండో అదనపు సెషన్ కోర్టు జడ్జి […]
Dasoju Shravan : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనున్నది. ఒక్క స్థానానికి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గులాబీ పార్టీ నుంచి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ముందు నుంచీ వినిపించాయి. అంచనాల ప్రకారమే శ్రవణ్ పేరును కేసీఆర్ ఖారారు చేసి […]
Congress MLC candidates : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐ పార్టీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం […]