Home / simhachalam incident
Simhachalam: సింహాచలం సంఘటన దురదృష్టకరమన్నారు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్. గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని.. మృతిచెందిన వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పిస్తామన్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేస్తుందన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్.. ప్రభుత్వం చేసిన హత్యలు అని నొక్కి నొక్కి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయలు […]