Home / Rajanna Temple
Siricilla: వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కోడెలు.. కొన్ని రోజులుగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కాగా రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 13 కోడెలు చనిపోయాయి. ఈ క్రమంలోనే తిప్పాపూర్ గోశాలలోని కోడెలను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పరిశీలించి, వాటి దుస్థితిని చూసి చలించిపోయారు. ‘అయ్యో పాపం కోడెలు’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోడెలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులతో పాటు […]