Home / not war with india
Pakistan: 21వ శతాబ్దంలో కూడా యుద్ధాలు చేయడం మూర్ఖత్వం అంటున్నారు పాకిస్తాన్కు చెందిన చదువుకున్న యువకులు. మాకు యుద్ధం వద్దు ఉపాధి కల్పించండి.. మెరుగైన మౌలిక వసుతులు కల్పించండి అంటూ పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీచీప్ అసిమ్ మునీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపధ్యంలో ప్రజలు మాత్రం తమకు యుద్ధం వద్దు.. తిండి పెట్టండి చాలు అంటున్నారు. దేశంలో ఒక వైపు పెరిగిపోతున్న […]