Home / janasena chief pawan kalyan
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు చేపట్టిన వారాహి విజయయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు నాలుగో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి 'పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి' అని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో వారాహి యాత్ర
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.
ఈ ముఖ్యమంత్రి ఆ నాడు ప్రతిపక్షంలో ఉండి అమరావతికి మరో ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు మూడు రాజధానులని నాటకాలు ఆడుతున్నాడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమరావతిపై యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్ర్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్రలో జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉండనుంది. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయం అందించే విధంగా ఈ అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. 8 గంటల లైఫ్ సపోర్టుతో వెంటిలేటర్, మానిటర్ తో పాటు ఆక్సిజన్,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నవరం