Home / Indiramma's house
Good news for Farmers : జూన్ 2వ తేదీన భూమి లేని నిరుపేద రైతులు అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నవారికి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మరోసారి రిపీట్ కావొద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని సూచించారు. చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం […]