Home / Hyderabad
Hyderabad Metro: హైదరాబాద్ కు మణిహారంగా వెలుగొందుతుంది మెట్రో రైల్. తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం ఉన్నది హైదరాబాద్ లో మాత్రమే. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉంది.
Mujra party: హైదరాబాద్ లో యువతులతో నగ్న నృత్యాలు చేయిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పార్టీల పేరుతో అమ్మాయిల గలీజ్ దందాలోకి లాగి.. నిర్వాహకులు లాభాలను ఆర్జిస్తున్నారు.
LB NAGAR: తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.
Etela Rajender: ప్రశ్నపత్రాల లీకేజీపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. మా నౌకరీలు మాకు కావాలే అనే నినాదంతో భాజపా తలపెట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
TSPSC Exams: ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది.
OMR Sheet: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగిస్తోంది. ఇక గ్రూప్ 1 రాసిన ప్రవీణ్.. కావాలనే తనకు తాను డిస్ క్వాలిఫై చేసుకున్నట్లు తెలుస్తోంది.
TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.
TSPSC Paper Leak: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ ఎనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది.