Home / Economic Status
Andhra Pradesh: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.02 శాతం మేర పడిపోయిందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కాగ్ నివేదికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసిందని.. కానీ ఇది అబద్ధమని […]