Home / Congress
PCC Chief Mahesh Kumar Goud warns Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇలాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముందుగానే ప్రజలకు […]
Sonia Gandhi Health Bulletin Released: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ […]
Maharastra: కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచి కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠాక్రే పార్టీలు ఘోరంగా ఓడిపోయాయని అన్నారు. ప్రజలు వారిని తిరస్కరించారని.. అందుకే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారని అన్నారు. ఓటమిని ఒప్పుకోవాలి […]
Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. […]
Expansion: నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. సీఎం రేవంత్ మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు. కాగా కేబినెట్ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారికి స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. కొత్తగా మంత్రులుగా ఎంపికైన నేతల జాబితాను కాసేపట్లో రాజ్ భవన్ కు పంపించనున్నారు. కాగా రాజ్ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు […]
Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మూహుర్తం ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపై గుసగుసలు వినిపించినా.. చివరికి రేపు మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు సాయంత్రంలోపు రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎంపికైన ఎమ్మెల్యేలకు సాయంత్రానికి సమాచారం పంపిస్తారని టాక్. అయితే రేవంత్ టీమ్ […]
Maharastra: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అలాగే ఈ ఏడాది చివర్లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే కుట్రకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే మహారాష్ట్రలో విజయం సాధిచిందని చెప్పారు. బీజేపీ ఎక్కడ ఓడిపోతే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందని వెల్లడించారు. అయితే […]
Mallikarjun Kharge : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇటీవల పాకిస్థాన్కు బెయిల్ఔట్ ప్యాకేజీలు, రుణాలు లభించిన సొమ్ము సైన్యం, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై వెచ్చిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పోషించే పాకిస్థాన్ను ఉగ్ర బాధిత దేశమైన భారత్తో పోల్చడం సరికాదన్నారు. పాక్ను ఐక్యరాజ్యసమితి భద్రతా […]
Allahabad High Court angry with Rahul Gandhi : కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో భారత ఆర్మీని ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్కు చురకలు అంటించింది. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని కోర్టు పేర్కొంది. రాహుల్ గాంధీ దేశంలో భారత జోడో […]
BRS MLC Kavitha : తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ప్రాజెక్టు కోసం 90 శాతం పంప్హౌస్లు కట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఏం తప్పు చేశారు..? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం […]