Home / Congress
Congress holds OBC conference in Delhi: ఢిల్లీలోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ మేరకు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక , విద్య, ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత, ఓబీసీ […]
TGSRTC: గత 10 ఏళ్లలో తెలంగాణ ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఓ సమయంలో ఆర్టీసీ ఉంటుందా? అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసిందన్నారు. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. 200 కోట్ల ఉచిత బస్సు […]
CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించనున్నారు. కేంద్రానికి పంపిన రెండు బీసీ బిల్లుల ఆమోదంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కూడా కలిసి ఈ అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో […]
Congress: ఆదాయపన్ను నోటీసుకులకు సంబంధించి కాంగ్రెస్కు మరోసారి చుక్కెదురయ్యింది. రూ.199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. దీనిని ఆదాయపన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్టప్రకారం మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. 2017-18 ఏడాదికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ల గడువు డిసెంబర్ 31, 2018 సంవత్సరంలో ముగిసింది. నిర్ణీత గడువులో రిటర్నులు దాఖలు చేయడంలో కాంగ్రెస్ […]
India Alliance key Meeting: ఇండియా కూటమి మంగళవారం ఉదయం 10 గంటలకు కీలక భేటీ జరిగింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఇండియా కూటమికి చెందిన ఫ్లోర్ లీడర్ల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన ఎంపీలు హాజరయ్యారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, మొదటి రోజే […]
Operation Sindoor: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఇవాళ ఆయన మాట్లాడారు. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల […]
Telangana Government: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలోనే రాహుల్ సిప్లిగంజ్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ హైదరాబాదీ సింగర్ కు అవార్డు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వాలని సీఎం చెప్పగా దానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఓకే చెప్పారు. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ […]
Karnataka Accident: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. మాండ్యా జిల్లా శ్రీరంగపట్న తాలుకాలోని టీఎం హోసూర్ గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో పల్టీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సహా వాహనంలోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బోల్తా పడిన కారును రోడ్డుపై నుంచి తొలగించారు. దీంతో రహదారిపై […]
Bhupesh Baghel: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ కు ఈడీ షాక్ ఇచ్చింది. మద్యం కేసులో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్యను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. భిలాయ్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుంది. చైతన్య అరెస్ట్ నేపథ్యంలో పార్టీ నేతలు, మద్దతుదారులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈడీ వాహనాలను అడ్డుకోవడంతో.. పోలీసులు భారీగా చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కాగా ఈడీ అరెస్ట్ చేసిన చైతన్య పుట్టినరోజు ఇవాళే కావడం గమనార్హం. […]
Enforcement Directorate: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుమార్లు వాద్రాను విచారించిన ఈడీ ఎట్టకేలకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 2008లో గురుగ్రామ్ లోని శికోపుర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని […]