Home / Chhattisgarh
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో వేర్వేరు చోట్ల మావోయిస్టులు మూడు వాహనాలు, రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన రెండు యంత్రాలు, నాలుగు మొబైల్ టవర్లను తగులబెట్టినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
ఛత్తీస్గఢ్లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఒక 12 ఏళ్ల కుర్రాడు తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం దుర్గ్ జిల్లాలో గౌర-గౌరీ పూజ సందర్భంగా తనను కొరడాతో కొట్టిన వీడియోను పంచుకున్నారు.
ఛత్తీస్గఢ్లోని ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి, నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.
కూలర్ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పెళ్లి అనగానే సాధారణంగా కట్నం ఎంత అని అడుగుతుంటారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నకానుకలు సమర్పించడం అనాది కాలంగా వస్తోన్న ఆచారం. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వరుడికి వివిధ వస్తువులు, నగదు, బంగారం రూపేణా కట్నాలు సమర్పించుకుంటారు. అయితే ఒక ప్రాంతంలో వింత ఆచారం కొనసాగుతుంది వరుడికి కట్నం కింద వారు పాములు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారం రాయ్పూర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 10 మరియు 12 తరగతుల టాపర్లకు ఉచిత హెలికాప్టర్ ప్రయాణం కల్పించారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు విధినిర్వహణలో విఫలమైతే వారిని సస్పెండ్ చేయడం పరిపాటి. కాని చత్తీస్ గడ్ లో రావణదహనం సరిగా చేయలేదంటూ ఒక మున్పిపాలిటీ ఉద్యోగిని సస్పెండ్ చేసారు.రాజేంద్ర యాదవ్ రాయ్పూర్కు దక్షిణంగా 90 కి.మీ దూరంలో ఉన్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు.