Home / Chhattisgarh
పెళ్లికని బయలుదేరారు. బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కుటుంబమంతా సంతోషంతో కారులో బయలుదేరారు. సందడి సందడిగా శుభకార్యానికి వెళ్తున్నామనే జోష్ తో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు డీఆర్జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.
చత్తీస్గఢ్ ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా బస్తర్లో తాను జీవించి ఉన్నంత వరకు మద్య నిషేధం ఉండదని అన్నారు. ఒక వైరల్ వీడియోలో, అతను బస్తర్లో మద్యపాన అలవాటును సమర్ధించారు.బస్తర్లో మద్యపాన నిషేధాన్ని నేను ఎప్పటికీ అనుమతించను. అతిగా తాగడం వల్ల చనిపోవచ్చు. కాని ఇది ఔషధం లాంటిది సరైన నిష్పత్తిలో తీసుకోవాలని ఆయన అన్నారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యావంతులైన యువతకు నెలకు రూ.2,500 భృతిని ప్రకటించింది. 2023-2024 రాష్ట్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. భృతి కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది.
ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో గురువారం అర్థరాత్రి వ్యాన్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో కనీసం 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు.
బొగ్గు లెవీ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛత్తీస్గఢ్లోని 14 ప్రాంతాల్లో సోమవారం ఉదయం సోదాలు ప్రారంభించింది.
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఆమెను స్క్రూడ్రైవర్తో 51 సార్లు పొడిచి చంపాడు
ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లు సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కోటా 76 శాతానికి చేరింది.
బొగ్గు దోపిడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛత్తీస్గఢ్ బ్యూరోక్రాట్ సౌమ్య చౌరాసియాను ఆమె ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్నారు.