Home / Cement Lorry
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఇవాళ తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ ఆటోపై బోల్తా పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఝాబువా జిల్లాలోని మేఘ్ నగర్ తహసీల్ పరిధిలోని సెంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా లారీ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోపై పడింది. ప్రమాదం జరిగిన […]