Home / BRS
Wyra Ex. MLA Banoth Madanlal Passed Away: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాణోత్ మదన్ లాల్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఖమ్మంలోని ఆయన ఇంట్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్ కు […]
KTR Sensational Comments on BJP & Congress: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖపై తెలంగాణ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ సంద్భంగా సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఉందని, ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండటం తెలంగాణకు అవమానమని చెప్పారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని అన్నారు. యంగ్ […]
BRS Party Fire on Congress Government about miss world contestants issue: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 20 దేశాలకు చెందిన అందాల భామలు వరంగల్ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అయితే వీరంతా తెలంగాణ సంప్రదాయంలో భాగంగా కట్టు, బొట్టుతో వచ్చారు. అయితే గుడిలోకి వెళ్లే సమయంలో కాళ్లు కడుక్కునేందుకు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ […]
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయుకులు హరీష్రావు మరోసారి విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటీవోలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతుందని ఆరోపించారు హరీష్ […]
Former Minister Harish Rao : తెలంగాణకు మంజూరైన నరేగా పని దినాలను కేంద్రం సగానికి తగ్గించడం శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయగా, సీఎం రేవంత్రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా సాధించిందేమీ లేదని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరో 8 సీట్లు వచ్చానా […]
KCR: ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఆగాయంటూ చేసిన కామెంట్స్ పై సీఎం రియాక్ట్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు అడిగే ప్రశ్నలకే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని, అలాంటిది ప్రతిపక్షనేతగా తను అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. అసెంబ్లీకి రాను పిల్లలను పంపుతానని మాట్లాడుతున్నారు.. సభకు […]
BRS Leader KTR Injured While Doing Gym Details Here : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ వర్కవుట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఓ పోస్టు ఉంచారు. ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో ఊరట.. కేటీఆర్కు […]
BRS Party Silver Jubilee Celebrations in Hanumakonda: బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరవుతున్నారు. ఈ సభలో బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఎల్కతుర్తిలో 169 ఎకరాల్లో సభ […]
BRS Party Leader KTR Comments KCR Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. గులాబీ సైనికులు కేసీఆర్ సందేశాన్ని ప్రతీ గ్రామానికి చేర్చాలని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో […]
BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పీఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ […]