Home / Botsa Satyanarayana
విశాఖ రైల్వే జోన్ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది .విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనీ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పటి వరుకు దీనిపైనా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు .ఈ క్రమం లో ఇటు కేంద్రం అటు రాష్ట్రం ఒకరు పై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.
AP 10th Results 2023 : ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 6న (శనివారం) ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు విడుదల కానున్నాయి.
AP DSC: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించారు.
విశాఖ విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.