Home / AP Politics
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అధికార వైసీపీ పార్టీలో సొంత నేతలే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని ఇటీవలే నియమించారు.
Batchula Arjunudu : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పిగా గుర్తించిన విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉండడంతో .. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు. బచ్చుల అర్జునుడు 2017లో శాసనసభ్యుల […]
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూతకిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందిన వసంత్వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం హాజరు కానున్నారు.
మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు.హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరు కానున్నారు.
Yuvagalam: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. కుప్పంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పై లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని వారు ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
మీ జగన్ మాదిరిగా తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటలేదు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.4వేల కిలో మీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.