Home / AP Governement
AP SSC Results : ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 23న ఉదయం 10గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పదో విద్యార్థులు ఫలితాలను ap.govt.in/వెబ్సైట్తోపాటు మన మిత్ర వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు […]
Andhra Pradesh Governmnet guidellines released on sc classification and reservations: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సర్కార్ గెజిట్ జారీ చేసింది. తాజాగా, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలు రిలిజ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1లో రెల్లి సహా 12 ఉపకులాలకు […]
AP Cabinet Approves SC Sub-Categorization Ordinance: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వర్గీకరణలో భాగంగా గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్ 3లో 29 […]
Godavari River Management Board: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌధలో సోమవారం జీఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఏపీ సర్కారు తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రస్తావించింది. ఏపీ సర్కారు సమాచారం, వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి ఐదు నెలలు గడిచాయని, కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. […]
AP Deputy CM Pawan kalyan Responds Pharmacy Student Naganjali Incidents: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో గత 12 రోజులుగా మృత్యువుతో పోరాడి ఫార్మసీ స్టూడెంట్ నాగ అంజలి ఇవాళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజలికి తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని బాధపడుతూ మార్చి 23న అంజలి సూసైడ్ చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు […]
Drought Hit Mandals : కరువు ప్రభావిత మండలాలను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ పరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా […]
AP Govt Announces Chairmen for 47 Market Committees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తాజాగా, ఏపీ సర్కార్ ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు […]
Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ […]
AP New DGP : ఏపీ ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్రెడ్డి, హరీశ్కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి పంపించింది. ఇందులో మూడు పేర్లు ఎంపిక చేసి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్చార్జి డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు […]
New Uniform Of AP Govt School Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన డ్రెస్సుల కలర్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించనుంది. ఇందులో భాగంగానే, కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఏ […]