Home / తెలంగాణ
వేడుక ఒక్కటే. పార్టీల్లో మాత్రం వేర్వేరుగా. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 8ఏళ్ల అనంతరం ఆ వేడుకకు ఈ ప్రత్యేకత చోటుచేసుకొనింది. అదేంటో తెలుసుకోవాలంటే తెలుగు ప్రజలు తెలంగాణ వైపు ఓ లుక్ వెయ్యాల్సిందే.
ఈ నెల 16 కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాదుకు రానున్నారు. తొలుత 16వతేది ఆయన నటుడు కృష్ణంరాజు మృతిపై ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.
సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. బుధవారం నాడు తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ఆర్టీపి అధినేత్రి షర్మిలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డికి పలువురు ఫిర్యాదు చేశారు
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుతున్న ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్ లోని రూబీ మోటార్స్లో విద్యుత్ బైక్ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది
తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహరావు అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కామెడిగా,అర్దం అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి కాబట్టి.ఆయన సెప్టెంబర్ 14, 1958 తాడేపల్లి సమీపంలో ఉన్న బోడపాడు అగ్రహారం ఊరులో జన్మించారు.
కొత్త రూపురేఖలతో సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని కాంగ్రెస్ వర్గాలు తయారుచేయించాయి. సెప్టంబర్ 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్ సన్నహాలు చేస్తోంది. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి ఫొటోలను సోషల్ మీడియాలో కాంగ్రెస్ విడుదల చేసింది.
మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు, మున్సిపల్ శాఖ మంత్రి రామారావులకు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఈ రెండింటి పేర్లతో భాజపా, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయ్. ప్రజలు ఓట్లు మాకంటే మాకంటూ ఇరు పార్టీలు విమోచన దినోత్సవం, వజ్రోత్సవాలను తమ స్వార్ధానికి వినియోగించుకొంటున్నారు.