Home / తెలంగాణ
దేశమంతా ఆధార్ నెంబరుకు ఓటరు కార్డు లింక్ చేసుకోవాలన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది
భాగ్యనగర వాసులకు టిఎస్ ఆర్టీసి ఓ వరం లాంటిది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చడమే ఆర్టీసి ప్రధమ కర్తవ్యం. మెట్రో, ప్రైవేటు వాహనాలతో పోటీ పడుతూ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు ఆర్టీసి సేవలు అందేలా చేస్తుంది
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు చెందినఒకే ఇంటి నంబర్ పై 532 ఓట్లు నమోదయ్యాయి. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం కలెక్టరేట్ నుంచి కార్యకర్త కొయ్యిని వెంకన్న ఈ మేరకు వివరాలు సేకరించారు. మమత హాస్పిటల్ రోడ్డులోని గొల్లగూడెం ఏరియాలో 5-7-200 నంబర్ వున్న ఇంట్లో ఈ ఓట్లు నమోదయ్యాయి. Over 530 voters listed on minister Ajay Kumar's house number.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోట్ల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు
ప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు.ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు
ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 16న హైదరాబాద్ రానున్న అమిత్ షా 17న పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయజెండాను ఆవిష్కరిస్తారు.
హైదరాబాద్ లో ఏదో ఒక మూలన నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చి.. ఎన్ని శిక్షలు వేసినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసి పిల్లలని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాతబస్తీలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు పెట్టే పోస్టులపై పోలీసులు పెద్దగానే దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తులపై మాత్రం ఉదాశీనత. ఈ క్రమంలో భాజాపా పార్టీ నేతపై హైదరాబాదు పోలీసులు విద్వేష పూరిత కేసు నమోదు చేశారు.
నిజాం ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.