Home / తెలంగాణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జిల్లాలోని భద్రాచలంలో తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ (ప్రసాద్) పథకం పనులను ప్రారంభించారు.
తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా..
Missing Case : హైదరాబాద్లో చిన్నారుల వరుస మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నగరంలో భయానక వాతావరణం నెలకొంటుంది.
తెలంగాణలో ప్రసిద్ది చెందిన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసీ ప్రయత్నం చేస్తోంది.
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ అప్రమత్తమవుతున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా
తెలంగాణ రాష్ట్రసమితి ( టిఆర్ఎస్ ) పేరు భారత రాష్ట్రసమితి ( బీఆర్ఎస్ ) గా మారిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.
మధ్యతరగతి వారిని అమల ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడేస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ నెటిజన్ ట్విట్టర్ లో నాగార్జునను ఘాటుగా ప్రశ్నించాడు.