Home / తెలంగాణ
Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అంబారాన్ని అంటాయి. మార్పు చెందిన వాడే మనిషి అని పలువురు గొప్ప వ్యక్తులు చెబుతుంటారు. కానీ న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు మాత్రం తగ్గేదే లే అంటూ రికార్డులు తిరగరాశారు. ఏపీ, తెలంగాణలలో మద్యం ఎరులై పారిందని ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. ప్రతీ ఏడాది మద్యం సేల్స్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2021 ఏడాది కంటే 2022 ఏడాది మద్యం అమ్మకాలు మరింతగా […]
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకొని పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. మొదట వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, […]
BRS : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... ఇటీవలే
Telangana : తెలంగాణలో మందుబాబులకు రవాణాశాఖ పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మహా నగరంలో తాగి వాహనాలు నడుపుతూ
గతమూడురోజుల క్రితం కొండల్లో జరిగిన అంబేద్కర్ సభలో భైరి నరేష్ హిందూదేవుళ్లపై రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హిందూమతాలు, అయ్యప్పమాలధారులు, బీజేపీ, భజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ఇసెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి
భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానితో ఆయనపై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు అయింది.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులకు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చేసింది. తాజాగా గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పచ్చజెండా ఊపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1365 పోస్టులను భర్తీ చేయనుంది.
తెలంగాణ ప్రభుత్వం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కీలక పోస్టులన్నింటిని బీహార్ రాష్ట్రానికి చెందిన వారికే కట్టబెడుతున్నారని.. పదవుల కేటాయింపులో తెలుగువారు గుర్తుకు రావడం లేదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.