Home / తెలంగాణ
హైదరాబాద్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని ఎత్తుకెల్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. వినడానికి, చదవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Khammam Politics: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ ఈ జిల్లాలో అధికార బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు ఇక్కడి నేతలకు గాలం వేసేందుకు బీజేపీ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీమ్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఆర్మీ చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్ రెడీ అయింది. హైదరాబాద్ లోని గోల్కొండలోని ఆర్మీ ఆర్టిలరీ
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ విక్రయశాలను సీజ్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఆలయ ఉద్యోగులు అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ను ఏపీ కేడర్కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనవశంలోకి వస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. పులులు, ఏనుగులు వంటివి ప్రజల నివసిస్తున్న ప్రదేశాలకు రావడం చూశాం... ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మొసళ్ళు కూడా చేరాయి.
కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, చంద్రబాబుని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు […]