Home / బిజినెస్
లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి ఫోకస్ అదానీ గ్రూపు షేర్లపై పడింది. ఎందుకంటే గతంలో జరిగిన లోకసభ ఎన్నికల తర్వాత అదానీ షేర్లు అమాంతంగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
పేటియం వ్యస్థాపకుడు విజయశేఖర వర్మకు చెందిన షేర్లు గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. కరోనా సమయంలో ఐపీవోకు వచ్చిన పేటీయం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. ఒక్కోషేరు రూ.2,080లు విక్రయించింది.
మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నాలుగ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఏకంగా 7.8 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికిచూస్తే జీడీపీ 8.2 శాతం నమోద్యే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది.
పోలింగ్కు ఒక్క రోజు ముందు అంటే శనివారం నాడు చివరి విడత లోకసభ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్లో ఇటు సెన్సెక్స్తో పాటు నిఫ్టీ కూడా ఒక శాతం వరకు క్షీణించాయి.
వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది.
దేశంలో అందుబాటు ధరలో లభించే ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ.60 లక్షలు అంత కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లోని గణాంకాలను తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.
హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం దివీస్ లేబరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలు రికార్డు బద్దలు కొట్టింది. కాగా ఫార్మా దిగ్గజం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం ఏకంగా 67.6 శాతం పెరిగి రూ.538 కోట్లకు ఎగబాకింది.
మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు తమ తమ తాహతుకు తగ్గట్టు పొదుపు చేస్తుంటారు. అయితే అన్నీ స్కీంలతో పోల్చుకుంటే పోస్టాఫీసు స్కీంలో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడికి భద్రతతో పాటు కొంత ఆదాయం వడ్డీరూపంలో లభిస్తుంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే దివాలా తీసిన జూనియర్ అంబానీపై మరో మారు పిడుగుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు అసలు విషయానికి వస్తే...ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం అంటే 'పే త్రూ మొబైల్ " అని అర్ధం. ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, డిజిట్ పేమెంట్స్తో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్లో సేవలను అందిస్తోంది. ఈ సంస్థను 2010లో విజయశేఖర శర్మ వన్ 97 కమ్యూనికేషన్స్ పేరుతో స్థాపించారు.