Home / క్రికెట్
సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'Double XL ' సినిమాలో శిఖర్ ధావన్ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాను ఒక ఊపు ఉపేస్తుంది.ఈ ఫొటోలో శిఖర్ ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేయడంతో గబ్బర్ ను అతి త్వరలో వెండితెర మీద చూడబోతున్నామని స్పష్టమైంది.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నిష్ర్కమణ తేదీ ఖరారయ్యింది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ లో చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. ఇకపోతే ఐసీసీ చైర్మన్ పదవి కూడా దాదాకు దాదాపుగా దూరం అయినట్లే తెలుస్తోంది.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా మైదానంలో అదరగొట్టింది. సిరీస్ నెగ్గాలంటే గెలవక తప్పని మ్యాచ్లో భారత బౌలింగ్ దళం సపారీ జట్టుపై బంతులతో చెలరేగిపోయింది.
నేడు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్ణయాత్మక పోరు జరుగునుంది. తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టీం ఇండియా రెండో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో సిరీస్ను సమం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది.
ఇటీవల ముగిసిన ఆసియాకప్ లో అత్యధిక పరుగులు చేసినా జాబితాలో మొదటి స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ రిజ్వాన్ నిలిచాడు.ఈ అవార్డును వరదలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ వెల్లడించాడు.టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఈ సిరీస్ లో హర్మన్ ప్రీత్ ఏకంగా 221 పరుగులు చేసింది.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్రకెక్కింది.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చెందిన డ్రోన్ కంపెనీ అయిన గరుడ ఏరోస్పేస్తో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ద్రోణి అనే కొత్త కెమెరా డ్రోన్ను విడుదల చేశారు.
IND vs SA 2 ODI : సెంచరితో చెలరేగిన శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్ పదవి రేసులో ఉన్నాడన్న వార్తల నేపధ్యంలో అతని వారసుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
టీ20 ప్రపంచకప్ ముంగిట టీం ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి ఈ టోర్నీకి దూరం అయ్యారు. కాగా ఇప్పుడు ప్రపంచకప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకరైన దీపక్ చాహర్ కూడా గాయపడ్డాడు.