Home /Author M Rama Swamy
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ 47 మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ మరోసారి అదరగొట్టాడు. 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతడితోపాటు బట్లర్ (50), […]
BRS Leader KTR Injured While Doing Gym Details Here : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ వర్కవుట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఓ పోస్టు ఉంచారు. ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో ఊరట.. కేటీఆర్కు […]
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యపభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించారు. మరోవైపు ఈ స్థానం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తమిళనాడుకు […]
IPL 2025 : ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్ జట్టు పరువు కోసం ఆడనుంది. వరుస ఓటములతో 9వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ సోమవారం గుజరాత్ టైటాన్స్ను తలపడనున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. జోరు మీదున్న గుజరాత్.. వరుస విజయాలతో గుజరాత్ జోరు మీద ఉన్నది. పరాగ్ సేను ఓడిస్తే ప్లే ఆఫ్స్కు మరింత చేరువ కానుంది. మ్యాచ్తో గుజరాత్ ఆల్రౌండర్ కరీమ్ జనత్ అరంగేట్రం చేస్తున్నాడు. […]
Ukraine Ceasefire : ఉక్రెయిన్పై రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. విక్టరీ డే సందర్భంగా మే 8వ తేదీ నుంచి 10వరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది. మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా సర్కారు ఏటా మే 9న విక్టరీ […]
Jammu and Kashmir CM Omar Abdullah : పహల్గాంలో అతిథులను కాపాడుకోవటంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు. 26 మంది ప్రాణాలను అడ్డంపెట్టుకొని తాను రాష్ట్రానికి సంబంధించిన హోదాను డిమాండ్ చేయబోనని స్పష్టం చేశారు. జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు డిమాండ్ సరికాదని, మరో రోజు డిమాండ్ను లేవనెత్తుతానని చెప్పారు. అసెంబ్లీ అత్యవసర సమావేశం.. ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ […]
TGPSC : టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల పిటిషన్పై హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. విచారణ పూర్తయి తుది తీర్పు […]
Tirupati Road Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు […]
CS Shanti Kumari : సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యత అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) వైస్ చైర్ పర్సన్గా ప్రభుత్వం ప్రకటించింది. శాంత కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్ పర్సన్గా బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక […]
AP CM Chandrababu : ఉమ్మడి రాష్ర్టంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తాను తల్లిదండ్రులకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. స్టార్టప్ కంపెనీల కోసం వి-లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారన్నారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని తెలిపారు. […]