Home /Author Jaya Kumar
గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్లు ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఐపీఎల్తో గిల్ ఈ ఐపీఎల్ లో తన ఫస్ట్ సెంచరీని నమోదు చేయగా.. అతనికి సుదర్శన్ (47; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇక మిగిలిన వారిలో హార్ధిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్లర్(7), రాహుల్ […]
సెంచరీ కొట్టిన గిల్.. భువనేశ్వర్ వేసిన 19 వ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక రెండో బాల కి రషీద్ ఖాన్ కూడా కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక మూడో బంతికి హ్యాట్రిక్ మిస్ అయినా కానీ రన్ ఔట్ రూపం లో అహ్మద్ వికెట్ చేజార్చుకున్నాడు. ఇక 19. 5 బాల్ కి షమి కూడా ఔట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్ లో గుజరాత్ 4 […]
శుబ్ మన్ గిల్ తన ఫామ్ ని కొనసాగిస్తూ ఐపీఎల్ లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టీమ్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీటిలో 13 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి భారీ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ… పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్(7) మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 169 పరుగుల(16.4వ ఓవర్) వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
గుజరాత్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో హార్ధిక్ పాండ్యా(8) రాహుల్ త్రిపాఠి చేతికి చిక్కాడు. దీంతో 156 పరుగుల(15.2వ ఓవర్) వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్(47) ఔట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడగా నటరాజన్ చేతికి చిక్కాడు. దీంతో 147 పరుగుల(14.1వ ఓవర్) వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది.
గుజరాత్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ భారీ టార్గెట్ ని నమోదు చేసేలా ఉన్నారు.
పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయినా
మ్యాచ్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ,, గిల్ , సుదర్శన్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మంచి పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేసి 8 ఓవర్లలో 89 – 1 పరుగులు రాబట్టారు. సుదర్శన్ 23 (20 బంతుల్లో) , గిల్ 58 ( 26 బంతుల్లో ) చేసి ఐపీఎల్ లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.