Home /Author Jaya Kumar
బంగారం కొనుగోలు చేసే వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు ( మే 13 ) బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం (మే 12 ) తో పోలిస్తే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాములు ధరపై ఏకంగా రూ.400 వరకు తగ్గగా.. అదే 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 వరకు తగ్గింది. శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని తెలుస్తుంది. అలాగే మే 13 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ‘లైగర్’. గత ఏడాది ఆగష్టు 25న పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీ. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్య కృష్ణ ముఖ్య పాత్ర పోషించింది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి
హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె
Custody Movie Review : అక్కినేని హీరో నాగచైతన్య.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించగా.. యంగ్ బ్యూటీ “కృతి శెట్టి” హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటించగా.. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి 22వ ది. ‘బంగార్రాజు’ తరువాత చై, కృతి కలిసి నటించిన […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు చెక్ పెట్టారు.
ప్రస్తుతం తెలిగు రాష్ట్రాలలో విచిత్ర వాతావరణం నెలకొంటుంది. ఒక వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వానలు ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు..
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అతిపెద్ద కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. "మహాయజ్ఞం" పేరిట ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నామని ఏపీ సర్కారు వివరించింది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో