Home /Author anantharao b
మధ్యప్రదేశ్లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్ల మోటర్బైక్లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్ కు చెందిన ఆప్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ శనివారం ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్ను వివాహం చేసుకున్నారు. పంజాబ్లోని రూప్నగర్ జిల్లాలోని గురుద్వారాలో వివాహ వేడుక జరిగింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ బుధవారం ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. తమ బెయిల్ బాండ్ల కోసం చెల్లించలేని ఖైదీలు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం తాను రూ. 5.11 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ను అందిస్తానని దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక పర్యటించారు. తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్ను కూడా మోదీప్రారంభించారు.
కింగ్ చార్లెస్ రాయల్ ల్యాండ్ రోవర్ను మోటరింగ్ వేలంలో విక్రయించారు. ప్రస్తుతం, కారు ఇల్మిన్స్టర్లో ఉంది. ఈ కారు ఇప్పుటి వరకు 117,816 మైళ్లు ప్రయాణించింది.ఈ సేల్ను కలెక్టింగ్ కార్స్ నిర్వహించింది.
పాకిస్తాన్ లో ఎన్నికల నిర్వహణ కోసం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద నిధులు లేవని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ఆసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు అతని వివాదాస్పద ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యకు సంబంధించినది. ఇది అతనిపై కేసు నమోదు చేయడానికి దారితీసింది.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితా ప్రకారం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో విచారణలో భాగంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేడు ఢిల్లీ సీబీఐ కార్యాలయం,అతని సోదరి మీసా భారతి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. మేము ఎల్లప్పుడూ ఏజెన్సీలతో సహకరిస్తాము
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రూ.1,780 కోట్ల విలువైన 28 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.