Home / ట్రెండింగ్ న్యూస్
Movie Review : ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఉన్న క్రేజ్ పెద్ద సినిమాలకు లేదు.చిన్న కినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాలిసినవసరం లేదు.కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ ముద్ర వేపించు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ రాజ్ విరాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ విడుదల అయ్యాక ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాయి.ఈ సినిమా..తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి “బొమ్మ బ్లాక్ బాస్టర్ […]
Ramsetu Review : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ” రామసేతు “.ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్, విజువల్స్ పరంగా ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహించగా, ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చింది.మరి దీపావళి సందర్భంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘రామ్ సేతు’ ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇక […]
కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే, ఈ టాస్క్ లో పాల్గొన్న పోటీదారులు శ్రీసత్య, ఫైమా, గీతూ, ఇనయ, వాసంతి, మెరీనా వీరందరూ తన బెలూన్లను కాపాడుకుంటూ ఇతరుల దగ్గర ఉన్న బెలూన్లను పగలగొట్టాలి. ఇలా చివరికి ఏ పోటీదారు దగ్గర బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే ఈ టాస్క్లో గెలిచి ఇంటి కెప్టెన్ అవుతారు.
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు
బుల్లితెర నాట కార్తీకదీపం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ రంగంలో ప్రస్తుతం ఈ ధారావాహిక రారాజుగా కొనసాగుతుంది. గత 5 ఏళ్ల నుంచి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగుతుంది. టీఆర్పీలో ఈ సీరియల్ అసమాన రికార్డ్స్ నమోదు చేసింది. తాజాగా 1500వ ఎపిసోడ్ పూర్తి చేసుకుని అన్ స్టాపబుల్ గా కొనసాగుతుంది.
స్మార్ట్ ఫోన్ మీదే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉంటున్నారు. మనలో చాలా మంది స్మార్ట్ ఫోనులో ఎక్కువగా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.
దేశం వ్యాప్తంగా టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి ఎలుగెత్తి చాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,090 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,280 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,400 గా ఉంది.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది.