
July 24, 2025
PM Modi In London: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా బ్రిటన్ చేరుకున్నారు. ప్రధాని మోడీ యూకేలో రెండు రోజుల పర్యటించనున్నారు. లండన్ ఎయి...

July 24, 2025
PM Modi In London: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా బ్రిటన్ చేరుకున్నారు. ప్రధాని మోడీ యూకేలో రెండు రోజుల పర్యటించనున్నారు. లండన్ ఎయి...

June 12, 2025
Air India condoles : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్’లో అధికారిక ఖాతాలో డీపీ మ...

June 12, 2025
Air India Ahmedabad-London flight crashes: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలింది. ఈ ప్రమాదంపై ఎయిరిండియా స్పందించింది. ఏఐ171 ఫైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, 10 మ...

May 6, 2025
AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగ...

March 21, 2025
London's Heathrow Airport Closed Fire Halts Operations: లండన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హీథ్రో ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా 24 గంటల వరకు విమానాశ్రయంలో ఎలాంటి రాకపోకలు...

March 18, 2025
Chiranjeevi Arrives London: మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ హౌజ్ ఆఫ్ కామన్స్ - యూకే పార్లమెంట్లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించి...

March 6, 2025
Khalistani extremist attack to S Jaishankar's security in London: లండన్ పర్యటనలో భారత విదేశాంగ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. దీంతో ఆయనపై ఖలిస్థానీ వాదులు దా...

May 22, 2024
బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్తో భేటీ అయ్యారు. బ్రిటన్ -నేపాల్ దేశాల మధ్య మైత్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటన్లో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా నేపాల్ తరపున ప్రాతినిధ్యం వహించారు.

January 20, 2024
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.

September 4, 2023
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ఆదివారం లండన్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో త్రినాను వివాహం చేసుకున్నారు. నీతా అంబానీ, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, అతని ప్రియురాలు మరియు మోడల్ ఉజ్వల రౌత్ సహా పలువురు ప్రముఖులు అతని ప్రియురాలు మరియు మోడల్ వివాహ వేడుకకు హాజరయ్యారు.

June 18, 2023
: లండన్లో 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. జూన్ 16న అరవింద్ శశికుమార్ క్యాంబర్వెల్లోని సౌతాంప్టన్ వేలో 1.31 గంటలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

June 14, 2023
బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

May 23, 2023
లండన్లోని భారత హైకమిషన్పై ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల దాడి చేసిన సంఘటనపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం సోమవారం (మే 22) యునైటెడ్ కింగ్డమ్ రాజధానికి బయలుదేరింది.

April 25, 2023
బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. భారతదేశం వెలుపల ఆలయానికి అందించిన అతిపెద్ద విరాళాలలో ఇది ఒకటి.

March 20, 2023
లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఆదివారం కిటికీని పగులగొట్టడంతో లండన్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో, లండన్లోని భారత హైకమిషన్లోని ఒక అధికారి ఖలిస్తానీ మద్దతుదారుడి నుండి త్రివర్ణ పతాకాన్ని రక్షించడం మరియు ఖలిస్తానీ జెండాను విసిరేయడం కనిపించింది.

January 9, 2023
లండన్లోని ప్రయాణికులు 12వ వార్షిక నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్ కోసం ఆదివారం నాడు తమ ప్యాంట్లు వేసుకుని మెట్రోలకు చేరుకున్నారు.

January 4, 2023
బాలీవుడ్ హాస్య నటుడు సతీశ్ షా బ్రిటన్లో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. లండన్లోని హీత్రో విమానాశ్రయ సిబ్బంది.. నటుడు, ఆయన కుటుంబాన్ని అవమానపర్చేలా మాట్లాడారు.

December 16, 2022
2,500 ఏళ్ల క్రితం సంస్కృతపండితుడు పాణిని బోధించిన నియమాన్ని కేంబ్రిడ్జికి చెందిన పీహెచ్డీ విద్యార్థి 27 ఏళ్ల రిషి రాజ్పోపట్ డీకోడ్ చేశారు.

December 9, 2022
బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు

November 26, 2022
భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలను మరిచిపోరు అంటుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు యూకే ప్రధాని రిషీ సునాక్. ఎందుకంటే తన కుమార్తెకు భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలకు చెందిన నృత్య రూపాల్లో ఒకటైన కూచిపూడిని రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.

November 17, 2022
ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.

September 18, 2022
భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.

August 20, 2022
లండన్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.

July 13, 2022
లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, సిక్కిం "ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం"గా నిలిచింది 100% సేంద్రీయ విధానాన్ని అవలంబించిన ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా సిక్కింకు ఈ గుర్తింపు లభించింది. పర్యావరణం పై వ్యవసాయం దుష్ప్రభావాల కారణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా నిలిచింది.
December 18, 2025
_1766065399524.jpg)
December 18, 2025

December 18, 2025
_1766063625477.jpg)
December 18, 2025

December 18, 2025
