Home / Telangana
MLA Tellam Venkatarao Saved Congress leader’s heart attack by doing CPR: తెలంగాణలోని భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఓ కాంగ్రెస్ నేతకు గుండెపోటు వచ్చింది. అయితే వెంటనే అక్కడ ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల ప్రకారం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నేత అకస్మాత్తుగా అస్వస్థతకు […]
Telangana Board of Intermediate Education 2025-2026 Calendar Released: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలకు సంబంధించిన జనరల్, ఒకేషనల్ కోర్సులను కవర్ చేస్తూ 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం విద్యాసంవత్సరానికి గానూ 226 రోజుల పాటు కళాశాలలు నడవనున్నాయి. అలాగే, 2025-26 ఏడాదికి గానూ ప్రొవిజినల్ అప్లికేషన్ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూనియర్ కళాశాలల యాజమాన్యం నుంచి దరఖాస్తులను […]
AIMIM : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ పార్టీ ప్రకటించింది. 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబిర్పురా కార్పొరేటర్గా మీర్జా రియాజ్ గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం అవకాశం కల్పించింది. 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తయింది. పార్టీ మళ్లీ తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చింది. ఎంఐఎం, […]
KCR : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్లో నిర్వహించే మహాసభ గురించి నేతలకు దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో రోజుకు రెండు ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో […]
Telangana BJP MLC Candidate Announced: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్. గౌతమ్ రావును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కాగా, ఎన.గౌతమ్ రావు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, […]
Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు భూములను తీసుకోవద్దని, అక్కడ ఉన్న చెట్లను తొలగించొద్దని యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలు ఘర్షణలకు దారి తీశాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి.. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు […]
MP Raghunandan Rao : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు. ఈ నెల 16 వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు మూడు రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఇది కాంగ్రెస్ సర్కారు తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. 1973లో హెచ్సీయూ పెట్టినప్పుడు 2,374 […]
Rain : కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఇవాళ హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమయత్నగర్, కోఠి, అమీర్పేట, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, హయత్నగర్, మేడ్చల్, విద్యానగర్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్లోని ఓ హోటల్ వద్ద కారుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. పలు […]
Supreme court : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన […]
KCR Met BRS Leaders: బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ సూచిస్తున్నారు. హస్తం పార్టీని తుం చేద్దాం.. గులాబీ పార్టీ […]