Home / Telangana
Rain Alert to Telangana and Andhra Pradesh: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ చేసింది. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి […]
Telangana: హైదరాబాద్ లో వర్షం పడుతోంది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావల్సిన టైంలో వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇక సిటీలో కోఠి, ఎంజే మార్కెట్, చాదర్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట, చంపాపేట, సికింద్రాబాద్, బషీర్ బాగ్, జూబ్లీహిల్స్, బంజాహిల్స్, అమీర్ పేట, నాంపల్లి, చార్మినార్, రామాంతపూర్, అబిడ్స్, అంబర్ పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరోవైపు ఖైరతాబాద్, లక్డీకపూల్, రాజ్ భవన్, […]
Telangana: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్తుండగా.. మార్గమధ్యలోనే హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, గాలివానతోపాటు నల్లని మేఘాలతో విజిబులిటీ తగ్గిపోయింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగర్ెస్ నేతలు, అధికారులు కోదాడకు చేరుకున్నారు. హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి […]
KTR sensational comments on BJP and Congress : మాజీ సీఎం, బీఆర్ఎస్ కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను గాలికొదిలేసి నోటీస్లులు ఇస్తున్నారని రేవంత్ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. తమకు […]
Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో […]
Telangana: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ డిప్యూటీ […]
Kaleshwaram Inquiry Commission issues notices to former CM KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ముగ్గురికి 15 రోజులు గడువు ఇచ్చింది. కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు […]
Twist in Raj Bhavan Theft Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి రాజభవన్ ఉద్యోగి భయబ్రాంతులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటనలో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. మార్ఫింగ్ ఫొటో విషయంలో మొదటిసారి అరెస్ట్ చేయగా, రెండోసారి రాజభవన్లోని హార్డ్ డిస్క్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని […]
Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ […]
4 Died in Road Accident Parigi Vikarabad: వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి మెరుగైన చికిత్స అవసరం ఉండగా… హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాల […]