Home / telangana bjp
Telangana BJP President Ramachandra Rao: ఎందరో కార్యకర్తలు, నేతల త్యాగాలతో బీజేపీ ఈ స్థాయిలో ఉందని తెలంగాణ కొత్త అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ నాయకత్వంలో ముందుకెళ్తామన్నారు. 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ […]
BJP serious about MLA Raja Singh Resignation: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ ఇవ్వాలని, పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని పేర్కొంది. రాజాసింగ్ […]
Former MLC Ramchander Rao As New Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు ఖరారైంది. ఈ మేరకు మధ్యాహ్నం ఆయనను అధ్యక్ష పదవికి నామిషేషన్ దాఖలు చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, అధ్యక్ష పదవి రసులో ఈటల రాజేందర్, డీకే రుణ, ధర్మపురి అరవింద్ పేరు వినిపించినా రామచందర్ రావుకే అధిష్ఠానం మొగ్గు […]
BJP State President: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. అధ్యక్షుడి ఎన్నికకు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం పదవికి పోటీ పడుతున్న అశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జులై 1వ తేదీన ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటారని, అదేరోజు అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. నలుగురి మధ్య పోటీ.. బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. […]
Kishan Reddy challenges Congress : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ సర్కారుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్షాప్ నిర్వహించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రంలో అకాలవర్షాల వల్ల జరిగిన నష్టం, […]
Telangana BJP MLC Candidate Announced: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్. గౌతమ్ రావును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కాగా, ఎన.గౌతమ్ రావు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, […]
Telangana BJP New President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తర్వలో జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలోని సీనియర్ నేతలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గతంలో టీ బీజేపీ బాస్గా ఉన్న బండి సంజయ్ని తప్పించిన అధిష్ఠానం ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. తాజాగా, రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తున్న హస్తిన పెద్దలు పలు కోణాల్లో ఇక్కడి నేతల పేర్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నలుగురు కీలక నేతలు ఈసారి బరిలో […]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలు, ఆరు మోర్చాలకు అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన మోర్చా,జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు.
రాబోయే లోక్హ సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్దమయింది. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్చార్జ్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 పార్లమెంట్ స్థానాలకి ఇన్చార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ, జనసేన చీఫ్ పవన్