Home / Rangareddy District
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏడుగురు స్నేహితులు నిన్న నాగార్జునసాగర్ చూసేందుకు కారులో వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. నాగార్జున సాగర్ హైవేపై మాల్ వద్ద వారి కారును బస్సు ఢీకొంది. దీంతో ఘటనా స్థలిలోనే ముగ్గురు యువకులు మృతి […]