Home / pm modi about pahalgam
Simla Agreement: సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేయండం హాస్యాస్పదం. యుద్దంలో ఓడినవారే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం చరిత్రలో మొదటిది కాబోలు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్దంలో పాకిస్తాన్ ఒడిన తర్వాత శాంతి యుత వాతావరణం నెలకొల్పడానికి ఏర్పడింది. అందులో భాగంగా, యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన 90వేల మంది పాక్ సైనికులను భారత్ విడిచిపెట్టింది. ఈ యుద్దంలో పాకిస్తాన్ లోకి భారత్ చొచ్చుకెళ్లింది. ఎన్నో ప్రాంతాలను ఆక్రమించుకుంది. అప్పుడే భారత్ పట్టుభిగించినట్లయితే పాకిస్తాన్ లోని […]
పహల్గామ్ దాడి చేసిన వారిని వెంటాడి మరీ శిక్షిస్తాం భూమిపై ఎక్కడున్నా వేటాడిమరీ శిక్షిస్తాం పహల్గా ఉగ్రవాద దాడిలో 26మంది టూరిస్టులు మరణించారు PM Modi Reaction on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మొదటిసారి స్పందించారు. దాడి చేసిన వారిని, వాళ్ల వెనకుండి నడిపించిన వారినెవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. బీహార్ లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో ఆయన మట్లాడుతూ, భారత స్పూర్తిపై దాడిచేసే వారిని […]
Pahalgam : కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దాడి చేసిన దుండగుల ఫొటో స్కెచ్ లను భారత ఆర్మీ విడుదల చేసింది. వీరిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ( LET)కు అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ ఘటనకు పాల్పడింది. ఆర్మీ యునిఫాం ధరించిన […]
Pahalgam : పహల్గాం దాడిలో ఇద్దరు పాకిస్తానీలు మరో ఇద్దరు లోకల్ తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. దాడి సమయంలో నలుగురు ఉగ్రవాదులు AK – 47తో కాల్పులు జరిపారు. వారిలో ఇద్దరు పష్తూన్ భాషలో మాట్లాడారు. మిగిలిన ఇద్దరిని ఆదిల్, ఆసిఫ్ గా గుర్తించారు. వీరు బిజ్ బెరా, ట్రాల్ కు చెందినవారు. వీరు బాడీ కెమెరాలను ధరించి మొత్తం సంఘటనను రికార్డు చేశారు. NIA ఇప్పటికే స్టేట్ మెంట్స్ ను రికార్డు […]
Pahalgam : సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. విమానాశ్రయంలో మోదీని కలిసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని వివరించారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో పహల్గాం దాడిలో 26 మంది మరణించారు. మృతులకు కేంద్ర హోం మంత్రి నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ […]