Home / Piligrims
Jammu And Kashmir: అమర్ నాథ్ యాత్ర కాశ్మీర్ లోయలోని బేస్ క్యాంపుల నుంచి గురువారం ప్రారంభమైంది. గందర్ బాల్ జిల్లాలోని బాల్టాల్, పహల్గాంలోని నున్వాన్ క్యాంపుల నుంచి రెండు బ్యాచ్ ల యాత్రికుల ప్రయాణాన్ని అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. మొన్న 5892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ ను జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద ఎల్జీ మనోజ్ సిన్హా జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఆ బ్యాచ్ నున్వాన్ బేస్ కు […]
TTD Decided To Issue Divya Darshanam tokens At Alipiri: తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడకన తిరుమల కొండకు వెళ్లే భక్తులకు అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. 4 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను అందిస్తారు. అయితే గత […]
Piligrims: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఓ వైపు వేసవి ముగిసే సమయం దగ్గర పడుతుండడం, రైతులు, ప్రజలు వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నందున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా నెలరోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి […]
Piligrims: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు వేసవి ముగింపు దశకు చేరుకోవడం, విద్యార్థుల ఫలితాలు వెలువడటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరగుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసింది. దీంతో వైకుంఠం క్యూ క్లాంపెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. చివరికి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల […]
South Central Railway: దేశంలో భారతీయ రైల్వే ఓ పెద్ద నెట్ వర్క్. రైలు ప్రయాణానికి ప్రజలు నుంచి మంచి డిమాండ్ ఉంది. ప్రయాణికుల డిమాండ్ కు తగినట్టుగా రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతూ వారిని ఆకర్షిస్తుంది. సీజన్లు, పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీతో భారత్ గౌరవ్ యాత్ర పేరుతో తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరికొన్ని తీర్థయాత్ర రైళ్లు నడిపేందుకు రైల్వే […]