Home / International News
బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపగా, దాదాపు 500 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
సౌదీకి చెందిన ఒక వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం మరియు మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని చెబుతున్నాడు.
కింగ్ చార్లెస్ III బ్రిటీష్ కిరీటాన్ని అలంకరించినప్పటి నుండి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ప్రజలు అతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉన్నారు. అతను తన అల్పాహారంలో తినడానికి ఇష్టపడేవాటి నుండి రాజు తన ఖాళీ సమయంలో చేసే పనుల వరకు ఇందులో ఉన్నాయి.
ఈ సృష్టిలో అంతుచిక్కని అద్భుతాలెన్నో ఉన్నాయి. కాగా అలాంటి వాటికోవకే చెందుతుంది ఈ డెత్ వ్యాలీ. సాధారణంగా ఎవరైనా చలనం లేకుండా ఉంటే ఏంటి రాయిలా కదలకుండా ఉన్నావ్ అంటారు. కానీ అది తప్పు అంటాను నేను ఎందుకంటే ఈ డెత్ వ్యాలీలో రాళ్లు స్వయంగా కదులుతాయి, ఒకచోటి నుంచి ఇంకొక చోటికి ప్రయాణిస్తాయి.
క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూసిన తరువాత ఆమెకు సంబంధించి పలు విశేషాలు బయటకు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఆమె రాసిన లేఖ. బ్రిటన్ రాణి రాసిన ఆ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.
అప్గనిస్తాన్లోని కాబూల్ సైనిక శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనుభవం లేని ఒక తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది.
భారీ వరదలకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
అక్కడి ప్రభుత్వమే ప్రజలకు ఫ్రీగా ఇళ్లుకట్టుకోవడానికి కావాల్సిన డబ్బును ఇస్తాం అని ప్రకటించింది. అసలు ఎందుకు అంత డబ్బు ఇస్తానని చెప్పింది.? అది ఎక్కడి ప్రభుత్వం.? అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథనం చదివెయ్యండి.
దుబాయ్ అన్ని విలాసవంతమైన వస్తువులకు అంతిమ గమ్యస్థానంగా ఉంది. జత్వరలో ఇక్కడ ఒక భారీ చంద్రుని ఆకారపు రిసార్ట్ దాని వైభోగాన్ని మరింత పెంచుతుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా... ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కల్పించాలి’’అని రాసి ఉంటుంది.