Home / Haryana
Haryana Earthquake: దేశంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత దాదాపు 3.2 గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి లోపల 5 కి.మీ. లోతులో ఉందని చెబుతున్నారు. ఇవాళ ఉదయం 6:08 గంటలకు 3.2 తీవ్రతతో భూకంప ప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున ఇళ్ళు కంపించడంతో నిద్రలోంచి పూర్తిగా మేల్కొక ముందే ప్రజలు భయంతో బయటకు […]
Enforcement Directorate: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుమార్లు వాద్రాను విచారించిన ఈడీ ఎట్టకేలకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 2008లో గురుగ్రామ్ లోని శికోపుర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని […]
Bomb threat to Punjab and Haryana High Court: పంజాబ్, హర్యానా హైకోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కోర్టు రూమ్లను ఖాళీ చేయించారు. చడీగఢ్ పోలీసులతోపాటు రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది హైకోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువును పరిశీలిస్తున్నారు. కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత.. లాయర్లు కోర్టు ఆవరణను విడిచి వెళ్లాలని బార్ […]
A popular YouTuber Jyoti Malhotra from Haryana Arrested: హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులకు కీలమైన సమాచారాన్ని చేరవేస్తుందనే సమచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి వాటిలో భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె ‘జట్ రంధావా’ పేరుతో సేవ్ చేసిన శాకిర్ అలియాస్ రాణా షహబాజ్ అనే పాకిస్థాన్ […]
BJP declares candidates for Andhra Pradesh, Haryana and Odisha Rajya Sabha bypolls: బీజేపీ రాజ్యసభ ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా, ఏపీ […]
సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం హర్యానా, రాజస్థాన్లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాలలో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.
:హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మొదట్లో 60 మంది విద్యార్థినులు అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరుకుంది. లైంగిక వేధింపుల కమిటీ విచారణలో ఈ విషయం వెల్లడయింది.
హర్యానా లోని నూహ్ జిల్లాలో సెప్టెంబరు 15న ఉదయం 10 గంటల నుండి సెప్టెంబరు 16న రాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వం మొత్తం జిల్లావ్యాప్తంగా సెక్షన్ 144 ని కూడా విధించింది. ప్రజలు తమ ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం కోరింది.
హర్యానాలోని నుహ్లో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం శుక్రవారం టౌరు పట్టణంలో 'బుల్డోజర్ చర్య' ప్రారంభించింది.నుహ్కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం కూల్చివేసింది.
హర్యానాలోని నుహ్లో విశ్వహిందూ పరిషత్ (VHP) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక పౌరుడు మరియు ఒక ఇమామ్తో సహా నలుగురు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.