Home / crime
Seven pilgrims dead : ఓ లారీ అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాస్తున్న ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయలయ్యాయి. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘటన జరిగింది. ఎనిమిది మంది యాత్రికులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లారు. గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు. ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున జాతీయ రహదారి 30లోని సోహాగి లోయ వద్ద లారీ అదుపుతప్పింది. యాత్రికులు ప్రయాణించిన ఆటోపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో […]
Constable dies in Road Accident: పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పోలీసు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగింది. శనివారం అర్ధరాత్రి షాపూర్ హైవేపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు మార్గంలో వెళ్లున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనం వద్ద ఉన్న విజయ్ కుమార్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. […]
TDP Members Murdered in Palnadu District: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన వారిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాజకీయ కక్షలే హత్యలకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ […]
Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ […]
Vizianagaram : విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసింది. కారు డోర్కు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఎంత వెతికినా వారు కనిపించలేదు. చివరకు స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలు […]
Road Accident : రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో పెండ్లి వేడుకకు హాజరయ్యారు. అనంతరం వాన్లో తిరుగు ప్రయాణం అవుతుండగా వాహనం పిండవాల్ హిలావాడి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో […]
Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని షేక్పేటలో ఏపీఏహెచ్సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]
Accident on the Hyderabad Outer Ring Road: పెద్దఅంబర్పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టిగా, మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరొకరిని మంటల […]
Telugu jawan martyred in firing : భారత్-పాక్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంత్రాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆ క్రమంలో జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్ను మురళీనాయక్గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఏపీలోని రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ […]
Gas cylinder explodes in Rajasthan : బంగారం దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని మదాన్ మార్కెట్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలుడు ధాటికి దుకాణం ఉన్న భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. బంగారం దుకాణంలోని గ్యాస్ స్టవ్పై పాత బంగారం, వెండిని కరిగించేందుకు వ్యాపారి మరగబెడుతున్నాడు. ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయిందని […]