Home / Bandi Sanjay
Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ అయినప్పటినుంచి ఫోన్ ట్యాంపింగ్ జరిగినట్లు సిట్ అధికారులకు చెప్పారు. ఎవరితో ఎంతసేపు మాట్లాడారన్న డేటాను సిట్ అధికారులు బండి సంజయ్కి చూపించారు. మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో మాట్లాడిన డేటాను […]
Union Minister Bandi Sanjay To Appears Before SIT in Phone Tapping Case: రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో భాగంగా సిట్ విచారణ వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ కేసు విషయంపై ప్రముఖ నేతలను పిలిపించి విచారించింది. అనంతరం ఆ నేతల నుంచి వాంగ్మూలాలను సైతం సేకరించింది. తాజాగా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం సిట్ ఎదుట […]
KTR: కేంద్రమంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ప్రధాని సహా బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకమీదట ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని.. ఖబడ్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రమేశ్ చెప్పింది నిజమేనని నిరూపించే దమ్ము కేటీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. డేట్, టైం ఫిక్స్ చేసి […]
Bandi Sanjay Sensational Comments: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన మాటలకు బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పింది అక్షరాల నిజమని తెలిపారు. సీఎం రమేష్ చేసిన సవాల్కు కేటీఆర్ స్పందించాలని మరో సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రతిపాదన నిజమేనని, కానీ విలీన వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని వెల్లడించారు. బీఆర్ఎస్ కుటుంబ […]
BJP MP Arvind Sensational Comments on Bandi Sanjay and Etala Rajender: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈaల వివాదంపై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీలో నెలకొన్న అంతర్గత వివాదాలపై మాట్లాడారు. పార్టీ మాజీ, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల, బండి సంజయ్ల మధ్య వివాదం పరిష్కరించాలని కోరారు. అవసరమైతే అధిష్టానం దృష్టికి సమస్య తీసుకెళ్లాలన్నారు. రాజాసింగ్ ఎక్కడున్నా మేము గౌరవిస్తామని, రాజా సింగ్ సస్పెండ్ […]
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం చేసి శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జివించాలని, దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. […]
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు. “ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన […]
Bandi Sanjay Comments On Kcr And Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్రెడ్డి సర్కారు రక్షణ కవచంలా మారిపోయిందంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క స్కామ్లో కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా […]
Bandi Sanjay: కవిత వ్యవహారంపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తోందన్నారు. బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట నడుస్తోందని..హరీష్రావు, కవిత, కేటీఆర్, సంతోష్ మధ్య నాలుగు ముక్కలాట ఉందన్నారు. కేసీఆర్ జోకర్ ప్లేస్లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ గొడవ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పొలిటికల్ డ్రామా నడుస్తోందని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ జాగృతి […]
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అడిగినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ […]