Home / Bandi Sanjay
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం చేసి శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జివించాలని, దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. […]
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు. “ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన […]
Bandi Sanjay Comments On Kcr And Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్రెడ్డి సర్కారు రక్షణ కవచంలా మారిపోయిందంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క స్కామ్లో కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా […]
Bandi Sanjay: కవిత వ్యవహారంపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తోందన్నారు. బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట నడుస్తోందని..హరీష్రావు, కవిత, కేటీఆర్, సంతోష్ మధ్య నాలుగు ముక్కలాట ఉందన్నారు. కేసీఆర్ జోకర్ ప్లేస్లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ గొడవ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పొలిటికల్ డ్రామా నడుస్తోందని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ జాగృతి […]
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అడిగినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ […]
BJP MP Bandi Sanjay Sensational Comments on BRS leader Kavitha: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత డ్రామా వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో చార్ పత్తా ఆట నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల గురించి చర్చ జరగకుండా చిట్ చాట్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. కల్వకుంట్ల సినిమా ప్రొడక్షన్కు కాంగ్రెస్ డైరెక్షన్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజీపీకి […]
Bandi Sanjay and Komati Reddy at Amrit Bharat Railway Stations Inauguration: తెలంగాణలో రైల్వేలకు మహర్దశ పట్టిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లు రైల్వేలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాగా నేడు దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా రాజస్థాన్ లోని బీకనీర్ నుంచి ప్రారంభించారు. అయితే బేగంపేట, వరంగర్, కరీంనగర్ అమృత్ రైల్వేస్టేషన్ల […]
Bandi Sanjay : రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నం బియ్యం తామే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన గావ్ చలో కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం ఉదయం కరీంనగర్ మండలంలోని జూబ్లినగర్లో పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం […]
Union Minister Bandi Sanjay’s sensational comments AIMIM : శాసన మండలి ఎన్నికల్లో దేశద్రోహ ఎంఐఎం పార్టీకి, దేశభక్తి పార్టీ బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీ ఎంఐఎంకు ఓటు వేస్తారా? లేక దేశభక్తి , సనాతన ధర్మం గురించి ఆలోచించే బీజేపీ […]
Union Minister Bandi Sanjay : కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకి లేఖ రాశారు. రెండేళ్లుగా వాయిదా పడిన విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు. 2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పద్మనగర్లో పదెకరాలు స్థలాన్ని […]