Home / Andhra Pradesh
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు టీమ్ ధీమాతో ఉంది. ఆ లెక్కలతోనే బీజేపీ సైతం టీడీపీని దగ్గర చేర్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది . అయితే బీజేపీతో పొత్తు విషయమై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట,
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీ ఏర్పడ్డాక జగన్ వెంట అడుగులు వేసిన నాయకుల్లో నెల్లూరు జిల్లా నాయకులదే తొలిస్ధానం. కడప తర్వాత నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోటగా పిలుచుకుంటారు.
ఆయనో ఎమ్మెల్యే. నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళ్లడమే ఆయన లక్ష్యం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గం అనుకుంటారాయన. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే ఆ ఎమ్మెల్యే పనితీరుకు ఫిదా అవుతున్నారంట, ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?
రెవిన్యూ శాఖ అంటేనే ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. లంచం కోసం సామాన్యుడిని కూడా వదలడం లేదు. దీంతో ఉన్నది కట్టబెట్టడమో లేదా సరిపెట్టుకోవడమో జరిగేలా ప్రభుత్వ సిబ్బంది ప్రజలను నంజుకు తింటుంటారు. అలాంటి సంఘటనలో ఓ బాధితుడు ఏసిబి ఆశ్రయించడంతో వలలో రెవిన్యూ సిబ్బంది చిక్కుకొన్నాడు.
కుప్పం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం. బాబు ఇక్కడ ఎన్నికల సమయంలో నామినేషన్ మాత్రం వేసి వెళ్లిపోతారు. ప్రచారం, పోలింగ్ అంతా స్దానిక నేతలే చూసుకుంటారు.
ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) చరిత్రలో తొలిసారిగా 27 మంది చివరి సంవత్సరం లా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్న్లో చేరేందుకు అవకాశం దక్కించుకున్నారు. వీరు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు.
సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి.
పూజ్య బాపూజీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడవగలిగే స్వాతంత్య్రమే నా ఆకాంక్ష అన్న మాటలు. అర్ధరాత్రి ఆర్డర్స్ కు పోలికెక్కడో తెలియటం లేదు అనేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోొ సాక్షాత్తు ప్రధాని, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, వేలాది మంది రైతాంగం,
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పై దాడి జరిగింది. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే అయ్యగారి బాగోతం బయటపడింది. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పనిచేస్తున్న రఫీఖాన్ గత రెండేళ్లుగా ఓ పంచాయతీలో పనిచేస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నా కస్టోడియల్ టార్చర్ కేసు నిన్నటి దినం విచారణకు వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో చేర్చారని ఎంపి రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడారు.