Home / Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శైలజానాధ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిక్క విధానాలు వీడండి అంటూ ఓ విన్నపం చేసుకొన్నారు.
తన ఇద్దరు కూతుళ్లు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారని తెలిసి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేర్వేరు కాలేజీల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుకుంటున్నారు. వీరి తండ్రి లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సడన్ గా కుమార్తెలిద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన. ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకొన్నాడు
ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు
అధికార పార్టీ పోలీసింగ్ గా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులను వైకాపీ పార్లమెంటు సభ్యుడు రఘరామ కృష్ణంరాజు వారి బూజు విదిల్చే పనిలో పడ్డారు
ఆయన ఓ హత్యానేరంలో ముద్దాయి. రిమాండ్ లో ఉన్న ఖైది. కోర్టు ఉత్తర్వులతో జైలు నుండి బయటకు వచ్చిన ఆయన్ను తిరిగి ఓ ఎమ్మెల్యే కారులో దర్జాగా జైలుకు చేరుకొన్నారు...ఆతగాడే ఎమ్మెల్సీ అనంతబాబు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలనవ్యాఖ్యలు చేశారు. పార్టీలో తన పై పై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటానని అన్నారు.
అమరావతి రైతులు తలపెట్టిన పార్ట్ 2 మహా పాదయాత్రకు నిర్వహణ కమిటి ముహుర్తం ఖరారు చేసింది. 12వ తేది తెల్లవారుజామున 5గంటలకు పాదయాత్రను తుళ్లూరు మండలం వెంకటాపాలెం నుండి 600మందితో ప్రారంభంకానుంది
పరువు కోసం పాకులాడే కొందరు కన్నబిడ్డలనే పొట్టనపెట్టుకుంటున్న ఉదంతానలను చూస్తూనే ఉన్నాం. కాగా తక్కువ కులం వ్యక్తి ప్రేమించిందని అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురుని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే కేసులు పెడుతున్నారని గుర్తు చేసారు.