Home / Aam Aadmi Party
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతాపార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలు అందాయి. మరోవైపు కాంగ్రెస్ కు రూ.95.46 కోట్లు మాత్రమే విరాళాలు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.43 లక్షలు విరాళంగా అందుకోగా, కేరళలో సీపీఎం రూ.10.05 కోట్ల నిధులు పొందింది.
మార్చి 1 తర్వాత మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మీ అన్నగా మీ తరపున నేను చేస్తాను. మార్చి 1 తర్వాత గుజరాత్కు కూడా 24 గంటల కరెంటు సరఫరా, జీరో బిల్లు వస్తుంది’ అని ఆప్ అధినేత అరవింద్ చెప్పారు.
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దాని చిహ్నాన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్కు లేఖ రాసింది.
కలలు అమ్మేవారిని గుజరాతీలు గెలిపించరని పరోక్షంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్ధేశించి అన్నారు
ఆప్ అంటే "అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ" అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత అజోయ్కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్న ఆప్ని అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ, అరవింద్ యాక్టర్స్ పార్టీ, అరవింద్ ఐష్ పార్టీ అని పిలవాలని అన్నారు.
అహ్మదాబాద్లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.