Home / సినిమా
దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ యొక్క ప్రకటనల తయారీ మరియు టీవీ మార్కెటింగ్ కంపెనీ "ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్"(DEPL) సినిమాల ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోందని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ
‘సరే గౌతమ్.. జగతి నేను లోపలికి వెళ్తున్నాం.. మేము ఇక్కడే ఉన్నామని కానీ వాడికి చెప్పావో.. ఇక జీవితంలో నీతో మాట్లాడను.. నువ్వు ఈ విషయం గుర్తు పెట్టుకో’ అనేసి వేరే గదిలోకి వెళతారు.
కార్తీక్ విసిగి పోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.‘మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్’ అని మోనిత అంటుంది.నా ‘ప్రశాంతత దగ్గరకు’ అని అంటాడు కార్తీక్,ఆ మాటలకు మోనిత హై బీపీ తెచ్చుకుంటుంది.
నా సంకల్పం గట్టిది కాబట్టి, మన బంధం ఇంకా నిలబడి ఉంది. మీరు ఇంక క్లారిటీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి’ అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఆ తరువాత మేడమ్గారు కొబ్బరి ముక్క తింటుంటే, తులసి వైపు ఓరగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండీ మీరు నన్ను అలా చూస్తున్నారు అని తులసి తెగ సిగ్గుపడిపోతుంది.
ఆ మాటలకు మన గీతూ గారికి కోపం వచ్చి ‘‘సగం పెరుగు దొంగవి నువ్వే’’ అని రేవంత్ను మొహం మీదే అనేసింది.కేవలం నీ వల్లే పెరుగు ఎవ్వరికీ సరిగా రావట్లేదు అని అన్నది.
ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్నా కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా గ్రాండుగా నిర్వహించారు.
బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్. ఎన్నోచిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు ఈ అందాల తార. 1980 దశకంలో హిందీపరిశ్రమలో అరంగేట్రం చేసిన ఈ తార చాలా కాలం పాటు అగ్రగామి నటిగా వెలుగొందారు. హం ఆప్కే హై కౌన్ దేవదాస్ రాజా వంటి పలు అద్భుత చిత్రాలెన్నెన్నో నటించి సినీపరిశ్రమలో పలు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను కైవసం చేసుకున్నారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. విష్ణును ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టిపోస్తున్నారు. మొన్నామధ్య ఆదిపురుష్ టీజర్ పై కామెంట్లు వేసిన మంచు వారి అబ్బాయి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయిన సంగతి తెలిసింది.
విక్రమ్ ఈ స్టార్ హీరోకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న కథల ఎంపికతో, తన నటనాశైలితో యావత్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రముఖ హీరో ఇప్పుడు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీకి సంబంధించి దీపావళి సందర్భంగా వీడియో గ్లింప్స్ నెట్టింట సందడి చేస్తోంది.
దీపావళి పండుగ రోజున సినీ అభిమానులకు తమ తాజా చిత్ర అప్డేట్స్ ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. తమ సినిమాలకి సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సందడి చేస్తున్నారు.