Home /Author Guruvendhar Reddy
KCR Key Comments on MLAs Who Changed Party: తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక తప్పదని, ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చింతమడకలోని ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేతల […]
February 12 Horoscope in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలోని వారికి చేతి వృత్తి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. వృషభం – పరస్పర విరుద్ధమైన ఆలోచనలు సాగిస్తారు. శత్రుత్వాలు, పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. మనో […]
IPL Schedule 2025 set to be announced next week: క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే వార్త. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ డేట్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మెగా లీగ్ ఫుల్ షెడ్యూల్ను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మ్యాచ్ ప్రారంభం తేదీలతో పాటు ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన తేదీలను బీసీసీఐ ఖరారు చేసిందని […]
Rahul Gandhi Telangana Tour Schedule Cancelled: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. అయితే తొలుత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్నట్లు తెలిపారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హనుమకొండకు వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాత్రి 7.30 గంటలకు ఆయన రైలు […]
PM Modi says India on track to meet 2030 energy goals: భారత్ వృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును సైతం నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు భారత ఇంధన వార్షికోత్సవాలు -2025ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ తన ఇంధన లక్ష్యాలను 2030 నాటికి చేరుకుంటుందన్నారు. మరో ఐదేళ్లల్లో భారత్ ప్రధాన మైలురాళ్లను అధికమిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి […]
Madhya Pradesh Accident Eight telangana Peoples Dead from prayagraj: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా… మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. జబల్పుర్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 30పై సిహోర వద్ద మినీ బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు […]
CM Chandrababu Meeting with Ministers: సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చంద్రబాబు వివరించారు. గత 8 నెలలుగా ప్రతీ గంటా లెక్కిస్తున్నామని, పాలన ట్రాక్లో పడిందని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం […]
UK targets of Indian restaurant against illegal migrants: అమెరికా బాటలో నడిచేందుకు మరో దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులకు ముగింపు పలికేందుకు బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకేకు అక్రమ వలసలు పెరిగాయని, చాలామంది బ్రిటన్లో అక్రమంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామని వెల్లడించారు. దీంతో అక్రమ వలసదారుల్లో గుండెల్లో గుబులు మొదలైంది. వలసలు పెరిగాయని, […]
AP Deputy CM Pawan Kalyan Plans South IndianTemple Visits : హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నా వైరల్ ఫీవర్ కారణంగా ఆయన […]
Speaker Ayyanna Patrudu says ys Jagan should conduct himself in Assembly as per rules: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా సభకు రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నియంత్రించాలని చూడటం విడ్డూరంగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ప్రమాణాలను పెంచేందుకు త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన ఢిల్లీలో ప్రకటించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి […]