ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి

IPL 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది

అత్యధిక పరుగులు చేసిన తర్వాత కూడా ఓటమిని ఎదుర్కొన్న ఐదు మ్యాచ్‌లు, జట్లు ఏంటో చూసేద్దాం

ఈ జాబితాలో మొదటి పేరు పంజాబ్ కింగ్స్ టీం నిలిచింది. 27 సెప్టెంబర్ 2020న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓటమి చూసింది

రెండో జట్టు పేరు చెన్నై సూపర్ కింగ్స్‌ 1 మే 2021న ముంబైపై చెన్నై జట్టు ఎక్కువ పరుగులు చేసి కూడా ఓటమిపాలయ్యింది

డెక్కన్ ఛార్జర్స్ మూడో స్థానంలో ఉంది. 24 ఏప్రిల్ 2008న రాజస్థాన్ జట్టుతో చివరివరకు భారీ స్కోర్ చేసి ఓడిపోయింది

31 మార్చి 2022న లక్నో సూపర్ జైంట్స్ జట్టుతో తలపడి చెన్నై ఓటమిని చూసింది

గుజరాత్ లయన్స్ పేరు ఐదవ స్థానంలో ఉంది. మార్చి 4, 2017న, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ముందు గుజరాత్ లయన్స్ జట్టు ఓటమి చవిచూసింది

మరి ఇప్పుడు జరుగనున్న ఐపీఎల్ సీజన్లో ఎన్ని రికార్డులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం