Home / తెలంగాణ
Bandi Sanjay: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అసమర్ధ పాలనతో దివాళా తీయించారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో 9 అంశాలపై […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ముందే తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ మేరకు ఇప్పుడే తాజాగా భారీ జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ముందే తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బీబీసీ..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్నారు.కాగా ఇప్పటికే పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు.11 గంటల సమయానికి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకొనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న విషయం తెలిసిందే.కాగా ఈ మేరకు ఇప్పటికే పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు. 11 గంటల సమయానికి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారని జనసేన పార్టీ ప్రకటించింది.
Rtc Twitter Hacked: వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా రోజు చోటు చేసుకుంటున్నాయి. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఆఫీస్ […]
Yadadri: యాదాద్రి జిల్లాలో ఓ కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. సహజీవనానికి అడ్డుగా ఉన్నారని.. పిల్లల్ని వదిలేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కన్నతల్లి ముగ్గురు పిల్లలను వదిలేయడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అండగా ఉంటాడనుకున్న తండ్రి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురి పిల్లల భారం చూడలేక.. తల్లి ఆ ముగ్గురిని వేరే ఊరిలో వదిలి వెళ్లిపోయింది. తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని […]
Smita Sabharwal: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అర్థరాత్రి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేయనున్నారు. అదే విధంగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు నిఘా వర్గాలు […]