Home / తెలంగాణ
Food Poison In Lakshmipur Gurukulam: తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఫుడ్ పాయిజన్కు నిలయాలుగా మారాయి. అధికారులు నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో గురుకుల విద్యాలయాల్లో ఒక సంఘటన మరువక ముందే మరో సంఘటన జరుగుతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. పిల్లలను గురుకులాల్లో చదివిచాలంటేనే భయపడుతున్నారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఫుడ్ పాయిజన్లో 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు […]
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. పెంట్లపల్లిలోని జటప్రోల్ లో 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జటప్రోల్ లో ఉన్న మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు. దీంతో అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు […]
Heavy Rains: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, మియాపూర్, మూసాపేట్పాటు బాలానగర్, సనత్నగర్, ఎర్రగడ్డలో పడుతోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట, కంటోన్మెంట్, ఖైరతాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పలువురు వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత […]
Telangana: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా ఉన్న12 గ్రామాల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ముంబయిలో జరిగిన అధికారుల అత్యున్నతస్థాయి సమావేశంలో తెలంగాణాకు చెందిన గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే దీనిపై ప్రకటన కూడా చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా… పూర్వ ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రస్తుత కుమురంభీం జిల్లా కెరమెరి మండల పరిధిలోకి వచ్చే పరందోలి, ముకద్దంగూడ, మహారాజ్గూడ, […]
Revanth Reddy: కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం మాట్లాడారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని తెలిపారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామనని స్పష్టం చేశారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖలు రాయడం […]
TCA Lodge Another Complaint Allegations On Former Minister KTR: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. […]
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రేవంత్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తాజాగా కేసును హైకోర్టు రద్దు చేసింది. 2016లో హౌసింగ్ సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రేవంత్, ఆయన సోదరుడు కొండల్రెడ్డి, మరో వ్యక్తి లక్ష్మయ్యపై కేసు నమోదైంది. పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు […]
Two Senior Maoist Leaders Surrender in Telangana: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు లొంగిపోతున్నారు. తెలంగాణలోనూ మావోయిస్టు ఉద్యమం ప్రభావం గట్టిగానే ఉందని తెలుస్తోంది. ఇటీవల కొంతమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయారు. ఇందులో ప్రధానంగా మాల సంజీవ్ అలియాస్ లెంగు దాదా, సంజీవ్ భార్య పార్వతి అలియాస్ దీనాగా లొంగిపోయారు. కాగా, […]
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారుల నుంచి కీలక సమచారాన్ని సిట్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు మరో కీలక నేతకు సిట్ నోటీసులు పంపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం నమోదు చేసేందుకు సిట్ నిర్ణయించింది. […]
MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కరెక్ట్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు మెల్లగా తన దారికి రావాల్సిందేనని అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాత ఆర్డినెన్స్కు సపోర్టు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇవాళ ఉదయం తన నివాసంలో మీడియా చిట్ చాట్లో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీల […]